May 13, 2024, 13:05 IST/బాల్కొండ
బాల్కొండ
ప్రతి ఒక్కరు బాధ్యతగా ఓటు వేయాలని : నియోజకవర్గం ఇన్ఛార్జ్
May 13, 2024, 13:05 IST
ప్రతి ఒక్కరు బాధ్యతగా ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు. ఆయన నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల సావేల్ గ్రామంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.