మండలస్థాయి క్రీడాపోటీల మైదానాన్ని పరిచిలించిన ఎంఇఓ శ్రీనివాస్

81చూసినవారు
మండలస్థాయి క్రీడాపోటీల మైదానాన్ని పరిచిలించిన ఎంఇఓ శ్రీనివాస్
సిరికొండ మండల కేంద్రంలో ఈనెల 28, 29, 30వ తేదీలలో మండల స్థాయి క్రీడలు నిర్వహిస్తున్నామని మండల విద్యాధికారి శ్రీనివాస్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ మండల స్థాయి పోటీలకు ముఖ్య అతిథిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే వస్తున్నారని, ఈ పోటీలలో ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు పాల్గొనవచ్చని తెలిపారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్