తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు రావట్లేదు: మంత్రి జూపల్లి

26139చూసినవారు
హైదరాబాద్ మీడియా సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ 'తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొస్తున్నామని వస్తున్న వార్తలు దుష్ప్రచారమేనని స్పష్టత ఇచ్చారు. కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదని, అసలు పరిశీలనే జరగలేదని' స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల గురించి ఆరోపించారు. ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేస్తామన్నారు. తప్పుడు రాతలపై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :