టపాసుల్లా పేలిన హిజ్బుల్లా ఉగ్రవాదుల పేజర్లు (Video)

69చూసినవారు
లెబనాన్ దేశంలో హిజ్బుల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా దాడి జరిగింది. ఒకే సమయంలో జరిగిన దాడిలో పేజర్లు వినియోగించే వెయ్యిమంది హిజ్బుల్లా ఉగ్రవాదులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఇజ్రాయెల్ కుట్ర ఉందని హిజ్బుల్లా అనుమానం వ్యక్తం చేసింది. దీనికి ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మరోవైపు బ్యాటరీలు హీటెక్కేలా సైబర్ ఎటాక్ చేశారని కొన్ని రిపోర్టులు తెలిపాయి. పేజర్లు సప్లై చేసే ముందు వాటిలో పేలుడు పదార్థాలు ఉంచినట్లు మరిన్ని పేర్కొన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్