ఉప్పల్‌లో భారత్‌-బంగ్లా టీ20.. నేటి నుంచి టికెట్ల విక్రయం

62చూసినవారు
ఉప్పల్‌లో భారత్‌-బంగ్లా టీ20.. నేటి నుంచి టికెట్ల విక్రయం
బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈనెల 12వ తేదీన హైదరాబాద్‌లో జరిగే ఆఖరి మ్యాచ్‌ టిక్కెట్లు నేటి (శనివారం) నుంచి విక్రయించనున్నట్లు హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్‌మోహన్‌ తెలిపారు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా ఈనెల 12న భారత్ - బంగ్లాదేశ్ మధ్య 3వ టీ20 మ్యాచ్ జరగనుంది. శనివారం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి టికెట్లను విక్రయించనున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్