పల్నాడు. హింసాత్మకం

64చూసినవారు
ఏపీలోని పల్నాడు పేరు చెబితే దాడులే గుర్తొచ్చాయి. నిన్న పోలింగ్ వేళ YCP, టీడీపీ మధ్య భారీగా దాడులు జరిగాయి. పెట్రోల్ బాంబులు, గొడ్డళ్లు, కత్తులు, రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఓ చోట ఈవీఎంలను ధ్వంసం చేయడంతో పోలింగ్ నిలిచిపోయింది. వేల సంఖ్యలో పోలీసులు ఉన్నా శాంతిభద్రతలను కాపాడటంలో ఈసీ విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమస్యాత్మక ప్రాంతమని తెలిసినా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం కనిపించింది.

సంబంధిత పోస్ట్