ఇది కొత్త చరిత్రకు శ్రీకారం: పురందేశ్వరి

55చూసినవారు
ఇది కొత్త చరిత్రకు శ్రీకారం: పురందేశ్వరి
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటర్ల భారీ స్థాయిలో పోలింగ్‌లో పాల్గొనడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. ఇది కొత్త చరిత్రకు శ్రీకారమని పేర్కొన్నారు. ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో కూటమి అధికారంలోకి రానుందని, విజయం మనదేనని ఆమె చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్