ప్రమాదకరంగా ఉన్న గుంపుల బ్రిడ్జ్

443చూసినవారు
ప్రమాదకరంగా ఉన్న గుంపుల బ్రిడ్జ్
ఓదెల మండలం గుంపుల మానేరు బ్రిడ్జి పై నుండి గత నెల రోజుల క్రింద హైజాక్స్ మిషన్ ప్రమాదవశాత్తు బ్రిడ్జ్ పైనుండి పడి డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగినప్పుడు కూలిన బ్రిడ్జ్ సైడ్ వాల్ ను ఇప్పటి వరకు మరమ్మతులు చేయకపోవడం కనీసం ప్రమాద హెచ్చ్చరిక బోర్డ్ లేకపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని ప్రమాదాలు జరగకుండా అధికారులు స్పందించి బ్రిడ్జ్ మరమ్మతులు త్వరగా చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్