కొత్తూర్ గ్రామంలో రాములో అక్షింతల శోభాయాత్ర...

1549చూసినవారు
శనివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూర్ గ్రామంలో శ్రీ అయోధ్య తీర్థ ట్రస్ట్ నుంచి వచ్చిన శ్రీ రాముల వారి అక్షింతలు శోభ యాత్ర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రామ భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :