ఇతర దేశాలకు ఆడుతున్న భారత సంతతి ప్లేయర్లు

70చూసినవారు
ఇతర దేశాలకు ఆడుతున్న భారత సంతతి ప్లేయర్లు
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో చాలా మంది భారత సంతతి ఆటగాళ్లు వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్), కేశవ్ మహారాజ్ (సౌతాఫ్రికా), తేజ (నెదర్లాండ్స్), కశ్యప్ ప్రజాపతి (ఒమన్), అల్పేశ్ రంజనీ, రోనక్ పటేల్ (ఉగాండా), రవీందర్, నిఖిల్, పర్గత్, శ్రేయస్ మొవ్వ(కెనడా), మోనాంక్ పటేల్, హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, నితీశ్ కుమార్, సౌరభ్ నేత్రావాల్కర్(USA) ఉన్నారు.