నేడు కాశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటన

79చూసినవారు
నేడు కాశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటన
నేడు కాశ్మీర్ లో ప్రధాని మోదీ రెండో విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. కాశ్మీర్‌లో వేగవంతమైన అభివృద్ధి కారణంగా ప్రజలను ఉద్దేశించి సందేశాన్ని అందించడానికి మోదీ గురువారం శ్రీనగర్‌లో నిర్వహించే ఎన్నికల మెగా ర్యాలీలో ప్రసంగించడానికి రానున్నారు. శ్రీనగర్ లో జరిగే ర్యాలీ బీజేపీకి చాలా కీలకం కానుంది. ప్రత్యర్థి పార్టీల కంచుకోటలో బీజేపీ బద్దలుకొట్టేందుకు అక్కడ వికసించేందుకు కమలం పార్టీ సన్నాహాలు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్