రాష్ట్రానికి రూ.989 కోట్ల ఆర్థిక సంఘం నిధులు

75చూసినవారు
రాష్ట్రానికి రూ.989 కోట్ల ఆర్థిక సంఘం నిధులు
AP: రాష్ట్రంలోని పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌లకు కేంద్ర ప్రభుత్వం రూ.989 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతగా వీటిని అందిస్తున్నట్లుగా కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ నుంచి బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖకు సమాచారం వచ్చింది. వారం, పది రోజుల్లో నిధులు ఖజానాకు జమయ్యే అవకాశాలున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్