రాజ్‌కోట్ టెస్ట్ మ్యాచ్ భారత్‌కు కీలకం

61చూసినవారు
రాజ్‌కోట్ టెస్ట్ మ్యాచ్ భారత్‌కు కీలకం
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా దేశాల జట్లు వరుస విజయాలతో దూసుకెళ్తున్నాయి. మరోవైపు 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు కూడా తలపడుతున్నాయి. ఈ క్రమంలో రాజ్‌కోట్ వేదికగా జరుగనున్న 3వ టెస్ట్ భారత్‌కు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే WTC పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి చేరుకుంటుంది. ప్రస్తుతం కివీస్ జట్టు అగ్రస్థానంలో ఉంది.

ట్యాగ్స్ :