ఎల్బీనగర్ లో చర్చ టిఫిన్ బైటెక్ కార్యక్రమం

75చూసినవారు
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధి వనస్థలిపురం లోని పోలింగ్ బూత్ లో ఓట్ల స్థాయి పై శనివారం చర్చ టిఫిన్ బైటెక్ అనే కార్యక్రమనికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్ హాజరైయ్యారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఎవరు లబ్ది పొందారు, గత పది సవత్సరాల పాలన పై చర్చ, బూత్ స్థాయి లో చర్చ జరగాలనే రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించమని అన్నారు.