తాగిన మైకంలో మహిళపై చెయ్యి చేసుకున్న వ్యక్తి

4864చూసినవారు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పతన కేంద్రంలో గురువారం తాగిన మైకంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై వ్యక్తి దాడికి దిగిన ఘటన చోటుచేసుకుంది. షాద్ నగర్ నుండి హైదరాబాదుకు బయలుదేరిన ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సదరు మహిళపై గుర్తుతెలియని వ్యక్తి తాగిన మైకంలో పిడుగుద్దుల వర్షాని కురిపించినట్లు బస్సులో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :