
షాద్నగర్ ఆర్డిఓకు ఫిర్యాదు
షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని 15 వ వార్డు సమీపంలో ఉన్న ఏళ్ల నాటి మహావృక్షాన్ని నేలమట్టం చేశారని జై స్వరాజ్ పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్చార్జ్ మర్ల ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. 15వ వార్డు కౌన్సిలర్ మానస యాదగిరి (చిన్న) దగ్గర ఉండి చెట్టు నరికి వేశారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ కు, ఎమ్మార్వో, షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు.