‘రూ.11,475కే శబరిమల యాత్ర’

66చూసినవారు
‘రూ.11,475కే శబరిమల యాత్ర’
అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్టు రైలును NOV 16 నుంచి 20 వరకు నడపాలని నిర్ణయించింది. టికెట్ ధరలు రూ.11,475 నుంచి ప్రారంభమవుతాయి. భోజనాలు అన్ని రైల్వే సిబ్బందే చూసుకుంటారు. ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది.