సరిహద్దు వివాదంపై భారత్‌-చైనా ఒప్పందం

51చూసినవారు
సరిహద్దు వివాదంపై భారత్‌-చైనా ఒప్పందం
సరిహద్దు వివాదంపై భారత్‌-చైనా ఓ ఒప్పందానికి వచ్చాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది. లద్దాఖ్‌ సరిహద్దు వివాదంపై ఇరుదేశాల ఉన్నతాధికారులు జరిపిన చర్చల్లో పురోగతి సాధించామని వివరించింది. సరిహద్దులో పెట్రోలింగ్‌ పునఃప్రారంభించడానికి అంగీకరించాయని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. రష్యాలో జరగనున్న బ్రిక్స్‌ సదస్సుకు కొన్ని రోజుల ముందే తాజా పరిణామం చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్