కూచన్ పల్లిలో మాజీ సర్పంచ్ మృతి

12382చూసినవారు
కూచన్ పల్లిలో మాజీ సర్పంచ్ మృతి
ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి చిన్నాన్న, హవేలిఘనపూర్ మండలం కూచన్పల్లి మాజీ సర్పంచ్ శేరి లక్ష్మారెడ్డి అనారోగ్యంతో బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించారు. శేరి లక్ష్మారెడ్డి చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. రెండు నెలల క్రితమే ఆయన సోదరుడు శేరి రాంరెడ్డి కూడా అనారోగ్యంతో మరణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్