గజ్వేల్ నాయకులను కలిసిన నీలం మధు ముదిరాజ్

1923చూసినవారు
గజ్వేల్ నాయకులను కలిసిన నీలం మధు ముదిరాజ్
మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గజ్వేల్ నియోజకవర్గం ఇన్ ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డిలను వారి నివాసాల్లో గురువారం కలిశారు. ఎన్నికల నేపథ్యంలో వారి నుంచి సంపూర్ణ ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజును ఘనంగా సన్మానించారు. ఇందులో యువసేన సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :