లోక్‌సభ ఫలితాలపై సంజయ్ సింగ్ స్పందన (Video)

65చూసినవారు
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఆప్ నేత సంజయ్ సింగ్ స్పందించారు. ‘ఈ దేశంలో నియంతృత్వం పనిచేయదని మోదీకి ప్రజలు పెద్ద సందేశం పంపారు. ద్రవ్యోల్భణం, నిరుద్యోగం పెద్ద సమస్యలు. బీజేపీ 400 సీట్లను కోరడంతో రాజ్యాంగం, రిజర్వేషన్ సిస్టం మార్చుతుందని ప్రజలు భావించారు. అందుకే బీజేపీకి గుణపాఠం చెప్పారు’ అని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్