58ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన సింగర్ తల్లి!

1088చూసినవారు
58ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన సింగర్ తల్లి!
దివంగత పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్ మరో బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె 58 ఏళ్ల వయసులో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తండ్రి బాల్కర్ సింగ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 2022 మేలో సిద్ధూ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో అతని తల్లిదండ్రులు చరణ్ కౌర్ (58), బల్కౌర్ సింగ్ (60) ఐవీఎఫ్ పద్ధతిలో మరో బిడ్డకు జన్మనిచ్చారు.

సంబంధిత పోస్ట్