ఎస్సైని కలిసిన బీజేవైఎం నాయకులు

362చూసినవారు
ఎస్సైని కలిసిన బీజేవైఎం నాయకులు
పొత్కపల్లి పోలీస్ స్టేషన్ లో నూతనంగా వచ్చిన ఎస్ ఐ శ్రీధర్ ను బీజేవైఎం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేయం పెద్దపల్లి జిల్లా కార్యదర్శి పుల్లూరి పృథ్విరాజ్ మరియు బీజేయం నాయకులు, అనిల్ రావు, గొడుగు భిక్షపతి, నాజు, నల్లగొని శ్రీనివాస్ గౌడ్, శనిగరపు అక్షయ్, రాజకుమార్, ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి శనిగారపు రవీందర్. వంశీ, రాజు, శివ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్