అంగరంగ వైభవంగా దుర్గ దేవి నిమజ్జన వేడుకలు

882చూసినవారు
అంగరంగ వైభవంగా దుర్గ దేవి నిమజ్జన వేడుకలు
ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో దుర్గాదేవి నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దుర్గా భవాని కమిటి ఆధ్వర్యంలో దుర్గాదేవి ని ప్రతిష్టించి దుర్గాదేవి తొమ్మిది రోజుల పాటు భక్తులకు వివిధ ఆకారం లో దర్శనం ఇవ్వగా భక్తులు విశేష పూజలు నిర్వహించారు.మంగళవారం దుర్గ దేవిని నిమజ్జనం సందర్భంగా గ్రామంలో ఊరేగింపుగా నృత్యాలు చేస్తూ తీసుకెళ్లగా, మహిళలు మంగళ హారతులు పట్టి దుర్గాదేవికి స్వాగతం పలుకుతూ మాతను దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్