అదే చివరి ఫోన్ కాల్

81చూసినవారు
అదే చివరి ఫోన్ కాల్
మహాలక్ష్మీ కుటుంబం నేపాల్‌ ఖాట్మాండులోని టికాపూర్ గ్రామానికి చెందినది. 35 ఏళ్ల నుంచి బెంగళూర్‌లోని నేలమంగళలో నివసిస్తున్నారు. మహాలక్ష్మీ తల్లిదండ్రులకు నలుగురు సంతానం. మృతురాలు మహాలక్ష్మీ రెండో కూతురు . ఈమెకు హేమంత్ దాస్‌తో వివాహం జరిగింది. వీరిద్దరికి విభేదాలు రావడంతో నాలుగేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. తన కుమార్తె చివరిసారిగా సెప్టెంబర్ 2న ఉదయం 9 గంటలకు ఫోన్ చేసినట్లు ఆమె తల్లి చెప్పారు. 12న ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్‌లో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్