టీడీపీ నుంచి కాబోయే కేంద్ర మంత్రులు వీరే

66చూసినవారు
టీడీపీ నుంచి కాబోయే కేంద్ర మంత్రులు వీరే
16 ఎంపీలతో కేంద్రంలో కీలకంగా మారిన టీడీపీ నుంచి ఎవరికి కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయి? అన్న చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో టీడీపీ నుంచి కేంద్ర మంత్రి పదవులు దక్కే నేతల జాబితా ఒకటి వైరల్ అవుతోంది. కేబినెట్ మంత్రిగా శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రులుగా గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, హిందూపూర్ ఎంపీ పార్థసారధికి అవకాశం దక్కనుంది. ఒకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎంపిక చేయనున్నారట.