రాజాసింగ్ ర్యాలీలో దొంగలు హల్ చల్

63చూసినవారు
రాజాసింగ్ ర్యాలీలో దొంగలు హల్ చల్
శ్రీరామనవమి సందర్భంగా భాగ్యనగర్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన శోభయాత్రలో దొంగలు హల్ చల్ చేశారు. 12 మంది బాధితులు ఫోన్లు, బంగారం పోయిందంటూ మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎక్కువగా ఎమ్మెల్యే రాజాసింగ్ ర్యాలీలోనే పోయినట్లుగా ఫిర్యాదులు అందాయి. శోభయాత్రలో దొంగలముఠా డాన్స్ చేయకుండా వ్యక్తుల ఫోన్స్, బంగారంపై దృష్టి పెట్టి కాజేశారు. దొంగలు మంగుర్ బస్తీ యువకులుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Job Suitcase

Jobs near you