కిడ్నీ ఇచ్చి డబ్బులు అడిగితే ప్రాణాలు తీసేస్తామని బెదిరింపులు

71చూసినవారు
కిడ్నీ ఇచ్చి డబ్బులు అడిగితే ప్రాణాలు తీసేస్తామని బెదిరింపులు
మధుబాబుకు ఒప్పందం ప్రకారం రూ.30 లక్షలు కాకుండా.. రూ.50 వేలు మాత్రమే ఇచ్చారు. ఇదేంటని రోగి బంధువు సుబ్రహ్మణ్యం, మధ్యవర్తి వెంకట్, వైద్యుడు శరత్‌బాబును అడిగితే నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. కిడ్నీ తీసినవాళ్లం.. ప్రాణాలు తీయడం లెక్క కాదు అని మధుబాబును బెదిరించారు. ఈ నేపథ్యంలో సోమవారం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో మధుబాబు ఫిర్యాదు చేశారు.
Job Suitcase

Jobs near you