బొడ్రాయి ప్రతిష్టాపన బోనాల ఊరేగింపు

77చూసినవారు
బొడ్రాయి ప్రతిష్టాపన బోనాల ఊరేగింపు
పరిగి మండల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో సోమవారం బొడ్రాయి, ధ్వజస్తంభ ప్రతిష్టాపన, బోనాల ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా కొనసాగింది. ఎంపీపీ అరవింద్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంతో గ్రామంలో పండుగ వాతావరణం చోటుచేసుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :