కరువుతో అల్లాడుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఊరటనిచ్చే సందేశం ఇచ్చింది. పశ్చిమ రాజస్థాన్, కేరళ మినహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ ఏడాది వడగళ్ల వాన కురిసే అవకాశం లేదని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు చల్లబడడం, అక్కడి నుంచి వస్తున్న గాలులతో దేశంలో వడగండ్ల వానల తీవ్రత తగ్గుతోంది. పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు పెరిగే అవకాశం ఉందని వివరించారు.