మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగళ్లపల్లి లోని ఏకలవ్య గురుకుల పాఠశాల ను శుక్రవారం మంత్రి సీతక్క సందర్శించారు.
విద్యార్థులు హాస్టల్
లో నీటి సమస్య ఉందంటూ మంత్రి దృష్టికి తీసుకురావడంతో, నీటి సౌకర్యం కోస
ం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరారు. ప్రత్యామ్నాయంగా సమీపంలోని బోర్లు కిరాయి తీసుకొని పైప్ లైన్ ద్వారా నీళ్లు అందించాలని సూచించారు.