శాంతిస్థాపన దిశగా కృషి చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది: పీఎం మోదీ

69చూసినవారు
శాంతిస్థాపన దిశగా కృషి చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది: పీఎం మోదీ
ఉక్రెయిన్, పశ్చిమాసియాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. భారత్‌- జర్మనీ 7వ ‘ఇంటర్ గవర్నమెంటల్‌ కన్సల్టేషన్స్‌’ చర్చల్లో భాగంగా భారత్‌ పర్యటనకు వచ్చిన జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ స్కోల్జ్‌తో ఢిల్లీలో పీఎం మోదీ భేటీ అయ్యారు. వీలైనంత త్వరగా ఉక్రెయిన్, పశ్చిమాసియాలో పరిస్థితులకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. అయా ప్రాంతాల్లో శాంతిస్థాపన దిశగా కృషి చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్