హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు (వీడియో)

82చూసినవారు
TG: హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం మూసీ పరివాహక ప్రాంత ప్రజలు, బాధితులకు అండగా హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఈటల పాల్గొన్నారు. ఒక్కో రూపాయి కూడబెట్టి ఇళ్లు నిర్మించుకున్న పేదల నివాసాలను కూల్చివేస్తారా? అని ప్రశ్నించారు. రూ. 2 కోట్ల విలువ చేసే ఇంటికి రూ. 5 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇస్తారా? అని మూసీ బాధితులు తమ గోడును వెల్లబోసుకుంటున్నారని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్