దొడ్ల-కొండాయి వద్ద జంపన్నవాగును పరిశీలించిన కలెక్టర్

75చూసినవారు
దొడ్ల-కొండాయి వద్ద జంపన్నవాగును పరిశీలించిన కలెక్టర్
ములుగు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏటూరునాగారం మండలంలోని దొడ్ల-కొండాయి గ్రామాల మధ్య ఉన్న జంపన్నవాగు ప్రవహిస్తోంది. దీనిలో భాగంగా శుక్రవారం ఏటూరు నాగారం మండలంలో పర్యటించిన ములుగు జిల్లా కలెక్టర్ దివాకర దొడ్ల - కొండాయి మధ్య కూలి పోయి ఉన్న బ్రిడ్జి పై నుండి వెళ్తున్న వరద ప్రవాహాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
Job Suitcase

Jobs near you