కరెంట్ షాక్ తో మృతి చెందిన వ్యక్తి సీసీ కెమెరా వీడియో

52చూసినవారు
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామంలో గురువారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో చీకటి యాకయ్య అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. అలంకానిపేట గ్రామంలో బతుకమ్మ వేడుకల కోసం వెళుతుండగా జారిపడబోయి అక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్లు అమర్చిన కర్రను యాకయ్య పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కర్ర చేతికి అందకపోవడంతో విద్యుత్ వైర్లను పట్టుకున్నాడు. దీంతో అతడు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్