భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కడియం కావ్య

56చూసినవారు
ఓరుగల్లులో ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారిని ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన వరంగల్ ఎంపీ కడియం కావ్య గురువారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. తనను నమ్మి ఓటు వేసిన వరంగల్ ప్రజలకు భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో న్యాయం చేస్తానని కావ్య తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you