నీట్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలి: అన్నామలై

72చూసినవారు
నీట్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలి: అన్నామలై
నీట్‌ పరీక్షపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్‌కు ముందు, ఆ తర్వాత జరిగిన వైద్య కళాశాలల్లో ప్రవేశాలపై తమిళనాడు ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం నిర్వహిస్తోన్న నీట్‌ (NEET) పరీక్ష పేద వర్గాలకు ప్రయోజనకరంగా ఉంటుందని పునరుద్ఘాటించారు. ఈ ఏడాది జరిగిన నీట్‌ పరీక్షలో 59 శాతం ఉత్తీర్ణతతో తమిళనాడు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందన్నారు.

ట్యాగ్స్ :