కార్మిక వ్యతిరేక కోడ్స్ వెంటనే రద్దు చేయాలి: సీఐటీయూ

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం అచ్యుతాపురం లో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. రాము ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా సెప్టెంబర్ 22 , 2020న పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది ఈ కోడ్స్ వల్ల కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్