స్వచ్ఛత హీ సేవా -2024 కర్తములలో పాల్గొన్న ఎమ్మెల్యే

అచ్యుతాపురంలో సోమవారం నిర్వహించిన స్వచ్ఛత హీ సేవా-2024 కార్యక్రమంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఇది 15 రోజుల కార్యక్రమం కాదని నిరంతరం దీనిని నిర్వహిస్తూ ఉండాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలోనూ పారిశుధ్యం పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రత ఆరోగ్యానికి దోహదపడుతుందన్నారు. ముందుగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్