అద్దంకి: బీసీ కుల గణనను చేపట్టాలి

రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణనను వెంటనే చేపట్టాలని అద్దంకి నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు మందా జోసఫ్ ఆదివారం అద్దంకిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ బీసీలను ఓటు బ్యాంకు గా ఉపయోగించుకొని కుల గణనను అటకెక్కించిందని ఆయన విమర్శించారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తామని చెప్పి నేటికీ అమలు చేయలేదని జోసఫ్ అన్నారు.

సంబంధిత పోస్ట్