అద్దంకి: లాడ్జిలను తనిఖీ చేసిన సీఐ కృష్ణయ్య

అద్దంకి పట్టణంలో పలు లాడ్జిలను సోమవారం రాత్రి సీఐ కృష్ణయ్య, ఎస్సై ఖాదర్ బాషాలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాడ్జిలలోని కస్టమర్ల వివరాలను సీఐ కృష్ణయ్య పరిశీలించారు. ప్రతి ఒక్కరి నుంచి ఆధార్, పాన్ కార్డు జిరాక్స్ లను తప్పనిసరిగా తీసుకోవాలని సీఐ కృష్ణయ్య లాడ్జి యజమానులకు సూచించారు. ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు వస్తే వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్