పల్లె పండగ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రవికుమార్

సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో సోమవారం పల్లె పండుగ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. గ్రామంలో 40 లక్షలతో నిర్మిస్తున్న అంతర్గత సిమెంటు రోడ్లు, సైడ్ కాల్వల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని అన్నారు. సంక్షేమం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రవికుమార్ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్