ద్వారకతిరుమలలో అమరవీరుల సంస్కరణ దినోత్సవ ర్యాలీ

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో అమరవీరుల సంస్మరణ దినోత్సవ ర్యాలీనీ సోమవారం ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ వద్ద నుండి ర్యాలీని ప్రారంభించి గరుడ బొమ్మ సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా ప్రజలు స్వేచ్ఛగా ఉండానికి దేశ సరిహద్దుల్లో అశువులు బాసిన అమరవీరుల త్యాగ ఫలమే అని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ విల్సన్, ద్వారకా తిరుమల సబ్ ఇన్స్పెక్టర్ సుధీర్, స్టేషన్ సిబ్బంది పాటు హైస్కూల్ విద్యార్థుల పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్