గల్లంతైన వ్యక్తి కోసం ముమ్మరంగా గాలింపు

దేవరపల్లి మండలం యర్నగూడెం గండిచెరువులో గల్లంతైన శాంతారావు ఆచూకీ కోసం పోలీసులు మంగళవారం గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్సై సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గజ ఈతగాళ్ళు కాలువలో గాలిస్తున్నారు. ఇప్పటికే సీసీ కెమెరా రికార్డులను పరిశీలించారు. మరోవైపు ఈ ఘటనను వేరే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్