చిత్తూరు:రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు

చిత్తూరు జిల్లా గుడిపాల క్రాస్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కుక్క అడ్డు రావడంతో ద్విచక్ర వాహనం పై వెళుతున్న మాపాక్షీకి చెందిన చొక్కానాదం, లక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు క్షతగాత్రులను 108 వాహనం ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్