చిత్తూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి: ఎమ్మెల్యే

చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ శనివారం విన్నవించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిత్తూరు, గుడిపాల మండలంలో రైతుల కోసం చెరువుల నిర్వహణ, చెక్ డ్యాముల మరమ్మతులు, కొత్త డ్యాముల నిర్మాణం తదితర అభివృద్ధి పనుల కోసం రూ. 33. 44 కోట్ల నిధులు అవసరం ఉన్నట్లు అంచనా వేశామన్నారు.

సంబంధిత పోస్ట్