రైతును రాజు చేయడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

రైతును రాజు చేయడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా డిండి ప్రాజెక్టు నుండి చందంపేట, నేరేడు గొమ్ము, దేవరకొండ మండలలాల్లో ఉన్న కుంటలను నింపడానికి డిండి మండల పరిధిలోని కామేపల్లి గ్రామం వద్ద ఎమ్మెల్యే కాల్వ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈస మాట్లాడుతూ, రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలిచామని, వ్యవసాయాన్ని పండుగల మారుస్తామన్నారు.