'కోర్టు తీర్పులపై మాట్లాడేటప్పుడు జాగ్రత్త'

69చూసినవారు
'కోర్టు తీర్పులపై మాట్లాడేటప్పుడు జాగ్రత్త'
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు మరోసారి స్పందించింది. 'రేవంత్ తన వ్యాఖ్యలపై ఇప్పటికే బహిరంగ క్షమాపణలు చెప్పడంతో ఈ విషయంలో ఇంకా ముందుకెళ్లాలని తాము అనుకోవట్లేదు. కోర్టులు జారీ చేసిన ఆదేశాలపై వ్యాఖ్యలు చేసేటప్పుడు తగినంత జాగ్రత్తగా ఉండాలి' అని పేర్కొంది. ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్