వేల్పూరులో విద్యార్థుల కొరకు ఇంటింటి ప్రచారం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం కేంద్రంలో శనివారం హై స్కూల్ ఉపాధ్యాయ బృందము విద్యార్థుల కొరకు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఉపాధ్యాయులు బోడా దేవానందం సార్ఆధ్వర్యంలో నర్సయ్య, వనిత, శారద వెంకటేశ్వర్ సార్, రవికుమార్ ఆశా కార్యకర్తలు కవిత, శ్రీదేవి పాల్గొన్నారు. పది మంది విద్యార్థులను చేర్చుకోవడం జరిగింది.