అహింసాయుత మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ

నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో ధ్యాన బంధువుల ఆధ్వర్యంలో అహింసాయుత మహాకరుణ మెగా శాకాహార ఆదివారం ర్యాలీ ధ్యానాత్మ జ్ఞాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాత మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్టు సభ్యులు హైదరాబాద్ కు చెందిన శ్రీలక్ష్మి హాజరై అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు.